online marketing

Monday, September 5, 2011

నెల్లూరు కోర్టుకు హాజరైన నటి ఆమని, ఆమె భర్త తిట్లపురాణం.....!!

వరకట్నం వేధింపుల కేసులో సినీ నటి ఆమని నెల్లూరు కోర్టుకు హాజరయ్యారు. ఆమని సోదరుడి మొదటి భార్య శశికళ ఆమనిపై, ఆమె కుటుంబ సభ్యులపై వరకట్నం వేధింపుల కింద నెల్లూరు కోర్టులో ఫిర్యాదు చేశారు. నెల్లూరు కోర్టు ఈ కేసును విచారిస్తోంది. ఆమని సోదరుడు శశికళకు దూరమై మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.నెల్లూరు కోర్టుకు హాజరైన ఆమని ఫోటోలను మీడియా ప్రతినిధులు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఆమె భర్త హజ్రత్ మీడియా ప్రతినిధులపై తిట్ల పురాణం అందుకున్నారు. కేసు విచారణను కోర్టు మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh