online marketing

Tuesday, May 1, 2012

అనుష పై అత్యాచారం జరిపిన హంతకులను పట్టుకునేందుకు . డాగ్‌ స్వ్కాడ్‌ను పిలిపించి సంఘటనా..


చిల్లకూరు : మండలంలోని తమ్మిన పట్నం గ్రామంలో మీనాక్షి ఎనర్జి ప్రయివేట్‌ లిమిటెడ్‌లో పని చేస్తోన్న వి సన్యాసిరావు, మరియమ్మల కుమార్తె అనుష పై అత్యాచారం జరిపిన హంతకులను పట్టుకునేందుకు మంగళవారం అదనపు ఎస్‌పి చంద్రశేఖర్‌, గూడూరు డిఎస్‌పి సురేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో డాగ్‌ స్వ్కాడ్‌ను పిలిపించి సంఘటనా స్థలానికి తీసుకువెళ్లి పరిశీలించారు. గ్రామస్తులను ఆయన విచారించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కంపెనీలో స్థానికులకు ఉద్యోగవకాశాలు కల్పించకుండా స్థానికేతరులకు ఉద్యోగాలు కల్పించినందున వారు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో హంతకుడిని పట్టుకుంటామని తెలిపారు. సంఘటనా స్థలం వద్ద కొన్ని ఆధారాలు లభించినట్లు గూడూరు డిఎస్‌పి తెలిపారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh