online marketing

Wednesday, March 28, 2012

గ్లాస్ తయారీ కేంద్రం ఏర్పాటు


నెల్లూరు : జిల్లాలోని నాయుటుపేటలో గ్లాస్ తయారీ కేంద్రం ఏర్పాటుకు హిందూస్థాన్ నేషనల్ గ్లాస్ కంపెనీ ముందుకొచ్చింది. వెయ్యి కోట్ల పెట్టుబడితో గ్లాస్ ప్లాంట్ ను ఏప్రిల్ లో స్థాపించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రభుత్వపరంగా అన్ని విధాల సాయం అందిస్తామని ముఖ్యమంత్రి రోశయ్య కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. తొలివిడతగా 480 కోట్ల పెట్టుబడు పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రోజుకు 600 టన్నుల గ్లాస్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. 2012 నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తికానుందని చెప్పారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh