online marketing

Friday, February 10, 2012

యువతరం సభ విజయవంత చేసేందుకు భారీ జనసమీకరణ

వెంకటగిరి: తిరుపతిలో శుక్రవారం టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన యువతరం సభకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో 200బైక్‌లతో టిడిపి నాయకులు, తెలుగు యువతరం సభకు భారీగా తరలివెళ్లిన టిడిపి నాయకులు..  ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న యువతరం సభ విజయవంత చేసేందుకు భారీ జనసమీకరణతో నాయకులు, టిడిపి కార్యకర్తలు తిరుపతికి తరలివెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh