online marketing

Friday, February 10, 2012

రాపూరు మండలం వెపినాపి, సిద్దవరం గ్రామం నందు యువనేత


రాపూరు మండలం వెపినాపి, సిద్దవరం గ్రామం నందు యువనేత జగన్మోహన్‌రెడ్డి చేతులమీదుగా శుక్రవారం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటగిరి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  భారీ జనసమీకరణతో, కార్యకర్తలు, వైఎస్‌ఆర్‌ అభిమానులు రాపూరుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సిద్దవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌జగన్‌ను గజమాలతో సన్మానించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh