online marketing

Friday, October 9, 2009

ఎర్ర చందనం స్వాధీనంనెల్లూరు

ఎర్ర చందనం స్వాధీనంనెల్లూరు :

నెల్లూరు జిల్లా దక్కలి వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.3 లక్షలు విలువ చేసే ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి టాటా సుమో వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh