online marketing

Tuesday, February 14, 2012

భార్యను లారీ జయమానితో సహజీవనం చేయాలంటూ ఒత్తిడి

 పొదలకూరులోని ఓరుపల్లె పోలయ్య ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసే వాడు. ఆయన ప్రవర్తనతో విసుగుచెందిన భార్య వెళ్లిపోయింది. ఇద్దరు బాలికలను ఆశచూపి, భయపెట్టి తన కామవాంఛను తీర్చుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

కోవూరు మండలం పాటూరులో బుజ్జమ్మ అనే మహిళ తన కుమార్తె సుజాతను బాలకృష్ణకు ఇచ్చి వివాహం చేసింది. మనస్పర్థల తలెత్తడంతో భార్యభర్తలు విడిపోయారు. అయితే అల్లుడు బాలకృష్ణతో బుజ్జమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ బెంగళూరులో కాపురం పెట్టారు. బంధువులు బాలకృష్ణను ఇంటికి తీసుకురావడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

నెల్లూరుకు చెందిన మస్తాన్ షరీఫ్ పదేళ్ల క్రితం జమీలాను వివాహం చేసుకున్నాడు. డ్రైవర్ అయిన మస్తాన్ తన భార్యను లారీ జయమానితో సహజీవనం చేయాలంటూ ఒత్తిడి చేశాడు. రూ. 50వేల కోసం తన భర్త ఇలా చేస్తున్నాడంటూ ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

బాలాయపల్లి మండలం పెండేరెడ్డిపట్టికి చెందిన అమరావతి తన భర్త వేధిస్తున్నాడంటూ ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేసింది

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh