online marketing

Sunday, February 12, 2012

గ్రామదేవత సత్యమ్మతల్లికి భక్తులు పొంగళ్లుపెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు

కలువాయి: కలువాయి మండలంలోని తోపుగుంట గ్రామానికి చెందిన గ్రామదేవత సత్యమ్మతల్లికి భక్తులు ఆదివారం ఘనంగా పొంగళ్లు నిర్వహించారు.సత్యమ్మతల్లికి వివిద గ్రామాల్లో స్థిపరడివున్న భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చిన పొంగళ్లుపెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు.

 అనంతరం సత్యమ్మతల్లికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. సత్యమ్మతల్లికి వివిద గ్రామాల్లో స్థిపరడివున్న భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చిన పొంగళ్లుపెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. గున్నపనేని వెంకయ్యనాయుడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh