online marketing

Wednesday, January 20, 2010

మార్చి నాటికి కు.ని. లక్ష్యాలను సాధించాలి


భక్తవత్సలనగర్‌ (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:ఈ ఏడాది మార్చినాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నూటికి నూరు శాతం పూర్తి చేసి లక్ష్యాలను సాధించాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ అనిల్‌ పునీట అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు విషయాలను చర్చించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ ద్వారా విడుదలయ్యే నిధులను ఖర్చు చేసి గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ టి.వెంకటరమణారెడ్డి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ సురేష్‌కుమార్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ జయసింహ, ఇతర ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh