online marketing

Sunday, January 17, 2010

భక్తులతో కిటకిటలాడిన పెంచలకోన..


రాపూరు,మేజర్‌ న్యూస్‌: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచల కోన దేవస్ధానం శనివారం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం సూర్యగ్రహణం కారణంగా పెద్దగా రాని భక్తులు శనివారం ఒక్కసారిగి 2వేల మందికి పైగా వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పెంచలకోనలో వనమహోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది. స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh