online marketing

Tuesday, December 15, 2009

సముద్రంలో విద్యార్థి గల్లంతు

వాకాడు:సముద్ర స్నానానికై వెళ్లి తూపిలిపాళెం వద్ద సముద్రంలో బట్టా సునీల్‌ (20) అనే విద్యార్థి సోమవారం గల్లంతయ్యాడు. వాకాడు దళితవాడకు చెందిన బుజ్జమ్మ, బాలయ్యల మూడవ కుమారుడైన సునీల్‌ స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లాడు. సునీల్‌, ఈశ్వరయ్యలు సముద్రంలో దిగగా సముద్రం అలల తాకిడికి ఇద్దరు లోపలకెళ్లారు. దీనిని గమనించిన స్నేహితులు కస్తూరయ్యను మాత్రం రక్షించగలిగారని, సునీల్‌ గల్లంతయ్యాడు. మృతదేహం కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh